
రైతు భూ సమస్యల భారం సర్వేయర్లపైనే: సీఎం
భూ సమస్యల పరిష్కార బాధ్యత లైసెన్స్ సర్వేయర్ల భుజాలపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం నిజాయితీగా పనిచేయాలని, 140 ఏళ్ల భూ సమస్యలను తొలగించాలని ఆయన సూచించారు. 'తెలంగాణ రైజింగ్ 2047' లక్ష్య సాధనలో సర్వేయర్లు కీలకం అని, 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక శక్తిని 3 ట్రిలియన్ డాలర్లకు తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
మరింత చదవండి »