
అస్సాంలో యుద్ధవిమాన ప్రమాదం.. ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు మృతి
అస్సాంలో సుఖోయ్-30ఎంఎకెఐ యుద్ధవిమానం కూలిపోవడంతో ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు మృతి చెందారు. ఈ ఘటనపై అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ సంతాపం తెలిపారు.
Bold! Concerned! Unfiltered! Responsible!


అస్సాంలో సుఖోయ్-30ఎంఎకెఐ యుద్ధవిమానం కూలిపోవడంతో ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు మృతి చెందారు. ఈ ఘటనపై అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ సంతాపం తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, వైద్య శిబిరాలు, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల మెరుగుదలపై అధికారులు-ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది.

దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (సిఎస్ఇ)-2025 ఫలితాలను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జోధ్పూర్ ఎయిమ్స్ వైద్య విద్యార్థి అనుజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు.

మూసీ రివర్ ఫ్రంట్లో నిర్వాసితులకు మెరుగైన జీవన సదుపాయాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూసేకరణ అవసరమని, పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రణాళిక వివరించారు.

పిల్లల మానసిక ఆరోగ్యం, చదువుపై ప్రతికూల ప్రభావం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నిషేధాన్ని అమలు చేయడానికి అవసరమైన విధానాలు సాంకేతిక చర్యలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కిశోరులపై కూడా పరిమితులు విధించాలా అనే అంశంపై ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోంది.

హైదరాబాద్లో శస్త్రచికిత్స అవసరం లేకుండానే మెదడు ట్యూమర్లకు ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించే జాప్-ఎక్స్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. నొప్పిలేని డే-కేర్ విధానంలో చికిత్స చేసి రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

వెస్ట్ బెంగాల్లో ఓటరు జాబితాల నుండి లక్షల పేర్లు తొలగించారన్న ఆరోపణలపై సీఎం మమతా బెనర్జీ కలకత్తాలో శుక్రవారం ధర్నా ప్రారంభించారు. సర్ ప్రక్రియలో 63.66 లక్షల మంది పేర్లు తొలగించడంతో టీఎంసీ ఎన్నికల సంఘంపై రాజకీయకక్ష్య సాధింపులు ఉన్నాయని ఆరోపిస్తోంది.

యూకే నుంచి తిరిగి వచ్చిన తిరుమంగై ఆళ్వార్ కంచు విగ్రహంపై భారత ఉపరాష్ట్రపతి ఎక్స్ వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

సూరత్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు డెయిరీ యూనిట్పై దాడి చేసి 1401 కిలోల అనుమానాస్పద పనీర్ను స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా యూనిట్ నడుస్తున్నట్లు గుర్తించి నమూనాలను పరీక్షలకు పంపించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. డార్జిలింగ్ హిల్ ఫెస్టివల్ ప్రారంభంతో పాటు ఐఐటీ ఖరగ్పూర్ మహిళా సాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించి, అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొననున్నారు.

పశ్చిమ ఆసియా ఘర్షణల కారణంగా ఇంధన కొరత వస్తుందనే వదంతులతో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో పెట్రోల్ బంక్ల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. అధికారులు మాత్రం జిల్లాలో పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేశారు.
కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనమనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం విజ్ఞత లేనిది

భారతీయ రైల్వే డిజిటల్ ప్రయాణంలో మరో కీలక మలుపు తిరిగింది. పదకొండు సంవత్సరాలకు పైగా అన్రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్లో ప్రయాణికులకు సేవలందించిన యూటీఎస్(అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్కు మార్చి 1, 2026 నుంచి అధికారికంగా వీడ్కోలు పలికారు.

2021లో అరెస్టు అనంతరం పోలీస్ కస్టడీలో తనపై తీవ్రంగా చిత్రహింసలు జరిగాయని రఘురామకృష్ణంరాజు ఆరోపించగా ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కొందరు మాజీ అధికారులు,ఇతరులపై కేసులు నమోదు చేస్తూ హత్యాయత్నం ఆరోపణలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ కేసులో జరిగిన ఘటనలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

గుంటూరు జిల్లా కర్నూతల గ్రామంలో 171 ఎకరాల్లో డిస్నీ వరల్డ్ తరహా ప్రాజెక్టు ఏర్పాటు చేసే అవకాశాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇలాంటి భారీ వినోద పార్కుల ఏర్పాటుకు సుమారు రూ.60 వేల కోట్ల వరకు పెట్టుబడి అవసరమని మంత్రి వివరించారు. తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో థీమ్ పార్కుల ఏర్పాటుపై కొన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపం వేగంగా మారనున్నందున యువతకు నైపుణ్యాలు కల్పించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. భారతదేశానికి జనాభా కొరత సమస్య కాకుండా లక్షలాది యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన సవాలుగా ఉందని ఆయన తెలిపారు. ప్రజల సామర్థ్యాలను పెంపొందించే విధానాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

గుంటూరు ఎమ్మెల్యే గళ్ళా మాధవి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆహార కల్తీ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం, ప్రసాదం మరియు హోటళ్ల ఆహారంలో కల్తీ వల్ల ప్రజల జీర్ణ, నాడీ వ్యవస్థలకు ప్రమాదం ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి కొంత సిబ్బందిని నియమించగా ఆహార నాణ్యతపై మరింత పటిష్టమైన తనిఖీ అవసరమని స్పష్టం చేశారు .

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రూ.33,000 కోట్లను ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, పోలవరం మరియు అమరావతి వంటి కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో అదనపు ఈవో సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి, టీటీడీ బోర్డు సభ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ హాల్, రెస్టారెంట్లు, వైఫై, సీసీటీవీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి 2027 చివరికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

నాలుగేళ్లుగా ఎదుర్కొన్న ఆరోపణల నుంచి విముక్తి లభించిందని చెప్పిన కవిత, కాలినడకన తిరుమలకు చేరుకుని మొక్కు తీర్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోరారు.

పోలీసులు, పౌరసమాజ సంస్థల భాగస్వామ్యంతో అమలయ్యే ఈ మార్గదర్శక్ కార్యక్రమంలో శిక్షణ పొందిన వాలంటీర్లు బాధితులకు మార్గనిర్దేశం చేసి పోలీసు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ వంటి సేవలకు అనుసంధానిస్తారు.

గుర్తుతెలియని వ్యక్తి పంపిన మెయిల్లో ఐఎండీ భవనంలో 14 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగులను బయటకు తరలించి బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు పనులు భూసేకరణ ఆలస్యం కారణంగా నిలిచిపోయాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నందున సమస్యను త్వరగా పరిష్కరించి పనులు పూర్తి చేయాలని కోరారు.

హుజూర్నగర్లో 26.5 కి.మీ రహదారులకు రూ.62 కోట్లు, కోదాడలో 22.6 కి.మీ రోడ్లకు రూ.68 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు సులభతరం అవడంతో పాటు వాణిజ్య, వ్యవసాయ కార్యకలాపాలకు ఊతం లభించనుంది.

గ్రామీణ కళాకారులకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. సంప్రదాయ హస్తకళల ప్రోత్సాహంతో పాటు మహిళా స్వయం ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రిఫైనరీలు రష్యా నుంచి ఇప్పటికే సముద్రంలో ఉన్న చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల తాత్కాలిక అనుమతి ఇచ్చింది.

సాంకేతిక లోపంతో సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఇరాన్ యుద్ధ నౌక 'ఐరిన్స్ బుషెహర్'లోని 204 మంది నావికులను శ్రీలంక నౌకాదళం సురక్షితంగా కొలంబో తీరానికి తరలించింది. రెండు రోజుల క్రితమే అమెరికా జరిపిన టోర్పెడో దాడిలో మరో ఇరాన్ నౌక 'ఐరిస్ దేనా' సముద్రంలో మునిగిపోయిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇండోనేషియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ కమ్యూనికేషన్, డిజిటల్ వ్యవహారాల మంత్రి మంత్రి మెట్యా హఫీద్ ప్రకటించారు. పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి రక్షించడమే ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాన కారణమని ఆమె తెలిపారు.

పాకిస్థాన్లో ఉగ్రవాదం, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే ప్రయాణాలపై పునరాలోచించుకోవాలని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సులకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.

నేపాల్ రాజకీయాల్లో పెను మార్పు మొదలైంది. జెన్-జెడ్ యువత పోరాట ఫలితంగా పాత పార్టీలకు ప్రజలు షాక్ ఇచ్చారు. రాపర్ బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్ఎస్పీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైసినా డైలాగ్ 2026లో ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన డిజిటల్ పబ్లిక్ సర్వీసులు, రియల్టైమ్ గవర్నెన్స్ కార్యక్రమాలను వివరించనున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఇన్నోవేషన్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఏఐ ఎకోసిస్టమ్ డేటా సెంటర్ల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలను హైలైట్ చేస్తారు.

ప్రస్తుత ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ 2026 ఏప్రిల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హైకోర్టు పరిపాలన సజావుగా సాగేందుకు వీలుగా సుప్రీంకోర్టు కొలీజియం ఈ ముందస్తు బదిలీని సిఫారసు చేసింది.

రాష్ట్రంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పశుసంవర్ధక శాఖ కీలక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో పశువుల రవాణా సర్టిఫికెట్ను ఆన్లైన్ ద్వారా జారీ చేసే డిజిటల్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ జనరేషన్ సిస్టమ్ను మంత్రి ప్రారంభించారు.

ఢిల్లీ జోర్ బాగ్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై షియా ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించి, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పోస్టర్లను దహనం చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ మరణించిన నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా సంతాప సభలు, నిరసనలు కొనసాగుతున్నాయి.

మార్చి 31 నాటికి భారత్ పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశ ఆర్థికాభివృద్ధికి అంతర్గత భద్రత కీలకమని, అందులో సిఐఎస్ఎఫ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోలుకు అమెరికా ఇచ్చిన 30 రోజుల మినహాయింపుపై కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది భారత సార్వభౌమాధికారంపై దాడి అని పేర్కొంటూ ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని తెలిపారు.

భారత రక్షణ ఎగుమతులు ఏప్రిల్ 2026 నాటికి రూ.29,000 కోట్లకు చేరే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2030 నాటికి భారత్ను ప్రపంచ టాప్-10 నౌకా నిర్మాణ దేశాలలో ఒకటిగా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రాజ్యసభ ఎన్నికల ముందు కేంద్రం పరిపాలనాపరంగా కీలక మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాలు-బదిలీలు చేపట్టింది.

దేశవ్యాప్త జాతీయ రహదారులపై మహిళా సాధికారతకు ఎన్హెచ్ఏఐ (NHAI) పెద్దపీట వేసింది. 1,140కి పైగా టోల్ ప్లాజాల వద్ద పగటి పూట విధుల్లో ఇప్పటికే 5,100 మంది మహిళా సిబ్బందిని నియమించింది.

రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో అరెస్టైన జమీర్ అహ్మద్ అహంగర్, తుఫైల్ అహ్మద్ షా కస్టడీని ఎన్ఐఏ కోర్టు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ, ఉగ్రవాద నెట్వర్క్పై దర్యాప్తును కొనసాగిస్తోంది.

99 రోజుల కార్యక్రమం అభివృద్ధి కోసం కాదని హరీష్రావు విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలు, రైతు భరోసా, ఉద్యోగాల కల్పన, గ్రామసభ దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

నటి జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా అలిపిరి మార్గంలో 3,550 మెట్లు ఎక్కి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాలో పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్లు, వీడియోలను చిత్ర బృందం విడుదల చేసింది.

గత ఏడాది విడుదలైన తొలి భాగం భారీ వసూళ్లు సాధించి బాలీవుడ్లో పెద్ద హిట్గా నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 'ధురందర్ 2',ఉగాది సందర్భంగా మార్చి 19న పలు భాషల్లో విడుదల కానుంది.

దివ్య దత్తా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సామాజిక ఇతివృత్తం వివాహ బంధాల్లో మహిళల హక్కులు, సమ్మతి ప్రాధాన్యాన్ని స్పృశిస్తుంది. కుటుంబాల్లో మౌనం వల్ల అన్యాయం ఎలా కొనసాగుతుందో ఈ సిరీస్ లోతుగా చూపిస్తుంది.

దేశంలోని గిరిజన ప్రాంతాల్లో దాగి ఉన్న అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వేదికను సిద్ధం చేసింది. మొట్టమొదటి 'ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్' ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘనంగా జరగనున్నాయి.

ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తరంగా సాగేందుకు సిద్ధమవుతున్న వేళ, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ సరికొత్త జెర్సీని శుక్రవారం అట్టహాసంగా ఆవిష్కరించింది. ముంబై నగర ఉత్సాహానికి ప్రతీకగా గాఢమైన నీలి రంగు, జట్టు సాధించిన అపూర్వ విజయాలు, వారసత్వానికి చిహ్నంగా మెరిసే బంగారు వర్ణం కలగలిపి ఈ జెర్సీని రూపొందించారు.

స్థానిక డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో జరుగుతున్న జాతీయ ఎంపిక ట్రయల్స్ (టీ3)లో రాజస్థాన్ షూటర్ భవేష్ షెకావత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగం తొలి దశ (స్టేజ్-1) ముగిసే సమయానికి భవేష్ అగ్రస్థానంలో నిలిచాడు.
కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనమనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం విజ్ఞత లేనిది

భారతీయ రైల్వే డిజిటల్ ప్రయాణంలో మరో కీలక మలుపు తిరిగింది. పదకొండు సంవత్సరాలకు పైగా అన్రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్లో ప్రయాణికులకు సేవలందించిన యూటీఎస్(అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్కు మార్చి 1, 2026 నుంచి అధికారికంగా వీడ్కోలు పలికారు.

దేశంలోని గిరిజన ప్రాంతాల్లో దాగి ఉన్న అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వేదికను సిద్ధం చేసింది. మొట్టమొదటి 'ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్' ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘనంగా జరగనున్నాయి.

ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తరంగా సాగేందుకు సిద్ధమవుతున్న వేళ, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ సరికొత్త జెర్సీని శుక్రవారం అట్టహాసంగా ఆవిష్కరించింది. ముంబై నగర ఉత్సాహానికి ప్రతీకగా గాఢమైన నీలి రంగు, జట్టు సాధించిన అపూర్వ విజయాలు, వారసత్వానికి చిహ్నంగా మెరిసే బంగారు వర్ణం కలగలిపి ఈ జెర్సీని రూపొందించారు.

నటి జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా అలిపిరి మార్గంలో 3,550 మెట్లు ఎక్కి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాలో పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్లు, వీడియోలను చిత్ర బృందం విడుదల చేసింది.

గత ఏడాది విడుదలైన తొలి భాగం భారీ వసూళ్లు సాధించి బాలీవుడ్లో పెద్ద హిట్గా నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 'ధురందర్ 2',ఉగాది సందర్భంగా మార్చి 19న పలు భాషల్లో విడుదల కానుంది.