Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in

హోమ్

రైతు భూ సమస్యల భారం సర్వేయర్లపైనే: సీఎం
Telangana

రైతు భూ సమస్యల భారం సర్వేయర్లపైనే: సీఎం

భూ సమస్యల పరిష్కార బాధ్యత లైసెన్స్ సర్వేయర్ల భుజాలపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం నిజాయితీగా పనిచేయాలని, 140 ఏళ్ల భూ సమస్యలను తొలగించాలని ఆయన సూచించారు. 'తెలంగాణ రైజింగ్ 2047' లక్ష్య సాధనలో సర్వేయర్లు కీలకం అని, 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక శక్తిని 3 ట్రిలియన్ డాలర్లకు తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
పారిస్‌ మ్యూజియంలో చోరీ: నెపోలియన్ నాటి వస్తువుల అపహరణ
International

పారిస్‌ మ్యూజియంలో చోరీ: నెపోలియన్ నాటి వస్తువుల అపహరణ

ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ లూవ్రే మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫ్రాన్స్ 24 రిపోర్ట్ చేసింది. ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి రచిదా డాటి తన ఎక్స్ ఖాతా లో ఈ ఘటనను ధృవీకరించారు. లూవ్రే మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ చోరి జరిగింది అని ఆమె తెలిపారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
పెట్టుబడులే కాదు పాలసీ మేకింగ్‌పైనా చర్చ: సీఎం చంద్రబాబు
AP

పెట్టుబడులే కాదు పాలసీ మేకింగ్‌పైనా చర్చ: సీఎం చంద్రబాబు

ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు పాజిటివ్ పాలసీ మేకింగ్‌పై కూడా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
కృతజ్ఙత లేని వారి ఓట్లు మాకొద్దు: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
National

కృతజ్ఙత లేని వారి ఓట్లు మాకొద్దు: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. అర్వాల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ముస్లిం సమాజంపై విమర్శలు గుప్పించారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
హైదరాబాద్‌లో ఉత్సాహంగా సదర్ సమ్మేళన్‌
Telangana

హైదరాబాద్‌లో ఉత్సాహంగా సదర్ సమ్మేళన్‌

హైదరాబాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, తెలంగాణ అభివృద్ధిలో యాదవుల పాత్రను కొనియాడారు. యాదవులకు ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. సదర్ ఉత్సవాలను అధికారికంగా గుర్తించి నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అలంకరించిన ఎద్దులు, బండి రేసులు ఆకట్టుకున్నాయి.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
ఆయన రూటే సపరేట్.. సైకిల్‌పైనే కలెక్టరేట్‌కు!
AP

ఆయన రూటే సపరేట్.. సైకిల్‌పైనే కలెక్టరేట్‌కు!

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పర్యావరణహిత ప్రయాణం ద్వారా ఆదర్శంగా నిలుస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ నుంచి ఆయన నివాసం వరకు రోజూ 25 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ, వాయు, శబ్ద కాలుష్యం రహిత సమాజాన్ని ప్రోత్సహిస్తున్నారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
ముగిసిన తన్వి పోరాటం.. రజతంతో సరి
Sports

ముగిసిన తన్వి పోరాటం.. రజతంతో సరి

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వి శర్మ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టాప్ సీడ్ తన్వి, రెండో సీడ్ అన్యపత్ ఫించిత్‌ప్రీచాసాక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలై రజత పతకాన్ని సాధించింది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
ఆర్ఎస్ఎస్ పై మాట్లాడను:డీకే శివకుమార్
National

ఆర్ఎస్ఎస్ పై మాట్లాడను:డీకే శివకుమార్

సనాతనవాదులతో సంబంధం పెట్టుకోవద్దని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మౌనం వహించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ విషయం మీద మాట్లాడను. నా బాధ్యతలకు సంబంధించిన విషయాలు అడగండి, నేను వివరిస్తాను అని శివకుమార్ చెప్పారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
అస్సాం ఆల్ జడ్జెస్ అసోసియేషన్ అధికారిక వెబ్​ సైట్ ఆవిష్కరణ
National

అస్సాం ఆల్ జడ్జెస్ అసోసియేషన్ అధికారిక వెబ్​ సైట్ ఆవిష్కరణ

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆదివారం గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆల్ అస్సాం జడ్జెస్ అసోసియేషన్(ఏఏజేఏ) అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
దీపోత్సవానికి ఆహ్వానం అందలేదు: ఎంపీ అవధేశ్ ప్రసాద్
National

దీపోత్సవానికి ఆహ్వానం అందలేదు: ఎంపీ అవధేశ్ ప్రసాద్

అయోధ్యలో జరుగుతున్న దీపోత్సవానికి ఆహ్వానం అందకపోవడంపై సమాజ్ వాది పార్టీకి చెందిన ఎంపీ అవధేశ్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గెలిచిన ఫైజాబాద్ నియోజకవర్గంలోనే అయోధ్య ఉంటుంది. తమ పార్టీ ఈ కార్యక్రమానికి వ్యతిరేకం కానప్పటికీ తమకు పిలుపు అందలేదని వాపోయారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి కుమారస్వామి
National

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి కుమారస్వామి

ఎన్డీయే ప్రభుత్వం రైతు సంక్షేమానికి, అభ్యున్నతికి కట్టుబడి ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి అన్నారు. బెంగళూరులో నిర్వహించిన మూడో వ్యవసాయ కీటక జీవనియంత్రణ ఎక్స్‌పో, ఐసీఏఆర్(ఐకార్), జాతీయ వ్యవసాయ కీటక వనరుల బ్యూరో స్థాపన దినోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
పాక్-అఫ్గాన్ శాంతి ఒప్పందం
International

పాక్-అఫ్గాన్ శాంతి ఒప్పందం

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ మధ్య సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరుదేశాల మధ్య ఆదివారం దోహా వేదికగా జరిగిన శాంతి చర్చలు విజయవంతమయ్యాయి.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
కళలను పరిరక్షించడం కూటమి ప్రభుత్వం బాధ్యత
AP

కళలను పరిరక్షించడం కూటమి ప్రభుత్వం బాధ్యత

కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
శ్రీవారి పాదాలను స్పర్శించనున్న కృష్ణమ్మ
AP

శ్రీవారి పాదాలను స్పర్శించనున్న కృష్ణమ్మ

కృష్ణా జలాలు తిరుపతి ప్రజల దాహార్తిని తీర్చనున్నాయి. రాయలసీమలోని కర్నూలు మీదుగా ప్రవహించే కృష్ణా నదీ జలాలను హంద్రీ నీవా కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు మళ్లించడం ద్వారా వేలాది ఎకరాలు సాగులోకి రావడంతోపాటు లక్షలాది మంది ప్రజల తాగునీటి అవసరాలు తీరనున్నాయి.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో అనుకున్నది సాధిస్తారా?
AP

నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో అనుకున్నది సాధిస్తారా?

మంత్రి నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంలో నంబర్ 2గా కనిపిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు వీహెచ్ మద్దతు
Telangana

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు వీహెచ్ మద్దతు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ నేత వీహెచ్ మద్దతు తెలిపారు. 'ఆర్ఎస్ఎస్ దేశాన్ని విభజిస్తోంది, అంబేడ్కర్ రిజర్వేషన్లకు వ్యతిరేకం' అని వీహెచ్ ఆరోపించారు. ప్రభుత్వ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించేందుకు తమిళనాడు మోడల్‌ను పరిశీలిస్తామని సీఎం చెప్పారు. నిషేధం కోరిన మంత్రి ప్రియాంక్ ఖర్గే బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
Telangana

స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

దీపావళి సందర్భంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో స్వీట్ యూనిట్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. మొత్తం 95 యూనిట్లను తనిఖీ చేసి, కృత్రిమ రంగులు, నాన్-ఫుడ్ గ్రేడ్ ఫాయిల్స్ వంటివి గుర్తించారు. విశ్లేషణ కోసం 157 నమూనాలను ల్యాబ్‌కు పంపారు. కలుషిత ఆహారం కొనుగోలు చేయవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
బీసీ బంద్‌కు మద్దతిచ్చినట్టు కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు: కేటీఆర్
Telangana

బీసీ బంద్‌కు మద్దతిచ్చినట్టు కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు: కేటీఆర్

కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో బీసీ బంద్‌ను డ్రామాలుగా నటిస్తూ, ఢిల్లీలో బీసీలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని, జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పిలుపునిచ్చారు. 42శాతం బీసీ కోటాపై న్యాయ వివాదమే ఈ చర్చకు మూలం.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
గాంధీ కుటుంబం దేశానికి స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్
Telangana

గాంధీ కుటుంబం దేశానికి స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్

రాజీవ్ సద్భావనా యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీ కుటుంబం దేశానికి స్ఫూర్తిదాయకమన్నారు. అసెంబ్లీకి పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించేందుకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్‌కు సద్భావనా అవార్డును ప్రదానం చేశారు. కులగణనకు రాహుల్ స్ఫూర్తి అన్నారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
మధిర నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
Telangana

మధిర నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

మంత్రి భట్టి విక్రమార్క మధిరలో 'యంగ్ ఇండియా' రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, నాణ్యత పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్‌లో రాష్ట్రవ్యాప్తంగా 78 స్కూళ్లకు 15,600 కోట్లు కేటాయించారు. ఒక్కో స్కూల్‌కు 200 కోట్లు కేటాయించి, 2,560 మంది విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
మరోసారి బద్దలైన ‘కిలౌయా’ అగ్నిపర్వతం
International

మరోసారి బద్దలైన ‘కిలౌయా’ అగ్నిపర్వతం

అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయిలో అగ్నిపర్వతం బద్ధలైంది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన ‘కిలౌయా’ మరోసారి విస్ఫోటనం చెందింది. దాని నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వచ్చింది. కిలౌయా శిఖరంలోని దక్షిణ వెంట్ నుండి వెలువడిన లావా ఫౌంటెన్లు దాదాపు 500 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం
International

పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్‌లో మరోసారి భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
ట్రంప్ పాలనపై అమెరికాలో నిరసన జ్వాలలు
International

ట్రంప్ పాలనపై అమెరికాలో నిరసన జ్వాలలు

అమెరికా అంతటా లక్షలాది మంది ప్రజలు శనివారం ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చారు. నినాదాలతో, అరుపులతో, డప్పులతో వీధులను మార్మోగించారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
చెన్నైలో భారీ వర్షాలు –రైల్వే సేవలు నిలిపివేత
National

చెన్నైలో భారీ వర్షాలు –రైల్వే సేవలు నిలిపివేత

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై, నాగపట్నంలో వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం అక్టోబర్ 22 వరకు చెన్నైలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
కరూర్ బాధితులకు టీవీకే రూ.20 లక్షల సాయం
National

కరూర్ బాధితులకు టీవీకే రూ.20 లక్షల సాయం

సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 90 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితుల కుటుంబాలకు తమిళ వెట్రి కళగం (టీవీకే) రూ. 20 లక్షలను జమ చేసినట్లు పార్టీ చీఫ్ విజయ్ ప్రకటించారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
Education

జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల

జేఈఈ మెయిన్ 2026 పరీక్షకు సన్నద్ధమవుతోన్న లక్షలాది మంది విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 1), ఏప్రిల్‌ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్‌ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి: బండి హెచ్చరిక
Telangana

మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి: బండి హెచ్చరిక

తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యం పేరుతో వేదికలపై మాట్లాడుతూనే, మావోయిస్టుల వంటి సాయుధ నెట్వర్క్‌లకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర హోంసహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడుతూ సాయుధ నెట్వర్క్‌లకు మద్దతు ఇస్తే, ఆ బంధాలను వెంటనే తెంచుకోండి. లేకపోతే బయటపడతారు. కేంద్ర సంస్థలు మావోయిస్టు కేడర్‌ల దగ్గరే ఆగవు, అని అన్నారు.అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశంలో అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాల నెక్సస్‌ను గుర్తించి, దయ లేకుండా మూలాలనుంచి వేరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
ఎమ్మెల్యే 'పుట్టా' డిజిటల్ అరెస్టుకు దొరికిపోయారా?
Telangana

ఎమ్మెల్యే 'పుట్టా' డిజిటల్ అరెస్టుకు దొరికిపోయారా?

టెక్నాలజీ పెరిగిపోవడం సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. అయితే వీరి వలలో చదువుకోని నిరక్షరాస్యులే కాకుండా ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బలైపోతున్నారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
ముంబై ఎయిర్‌పోర్ట్ లో బంగారం స్మగ్లింగ్‌ కలకలం
Crime and Law

ముంబై ఎయిర్‌పోర్ట్ లో బంగారం స్మగ్లింగ్‌ కలకలం

అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న బంగారం అక్రమ రవాణాపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌ అధికారులు మరో విజయాన్ని నమోదు చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు శుభ్రతా సిబ్బంది విదేశీ మూలం గల బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా అధికారులు ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసి రూ.1.6 కోట్ల విలువైన 24 క్యారెట్ల బంగారు ధూళిని స్వాధీనం చేసుకున్నారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
జార్ఖండ్ లో నీటి ట్యాంక్ కూలి విషాదం
Crime and Law

జార్ఖండ్ లో నీటి ట్యాంక్ కూలి విషాదం

జార్ఖండ్‌లోని గోడ్డా జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిమెంట్ నీటి ట్యాంక్ కూలిపోవడంతో, దాని కింద స్నానం చేస్తున్న ఇద్దరు గిరిజన చిన్నారులు మరణించారు.ఈ ఘోర ప్రమాదం సుందర్ పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దహుబేడా గ్రామంలో జరిగింది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
ఆన్‌లైన్ స్టార్‌డమ్ కోసం అడ్డదార్లు
Crime and Law

ఆన్‌లైన్ స్టార్‌డమ్ కోసం అడ్డదార్లు

డిజిటల్ ప్రపంచంలో త్వరగా గుర్తింపు పొందాలనే కోరిక, యువతను కొన్నిసార్లు నేరాల వైపు నడిపించగలదని ఈ కేసు సాక్ష్యం. లక్నోకు చెందిన 19 ఏళ్ల యువకుడు హుకుమ్ సింగ్ రావత్ (ఆన్‌లైన్ పేరు అనుజ్) తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను అక్రమంగా విక్రయించి, రూ.1.81 లక్షల సైబర్ మోసానికి సంబంధం ఉన్న కేసులో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
డబ్బు చెల్లించలేదని వ్యాపారి దౌర్జన్యం
Crime and Law

డబ్బు చెల్లించలేదని వ్యాపారి దౌర్జన్యం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో సమోసాల కోసం ప్రయాణికుడి చేతి గడియారం తీసుకున్న వ్యాపారి ఘటన పెద్ద దుమారం రేపింది. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించి, సంబంధిత వ్యాపారిని రైల్వే రక్షణ దళం అదుపులోకి తీసుకుని, అతని లైసెన్స్‌ రద్దు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాలని అధికారులు తెలిపారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
ప్రాణం తీసిన వ్యక్తిగత వివాదం
Crime and Law

ప్రాణం తీసిన వ్యక్తిగత వివాదం

కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. మంజేరి సమీపంలోని చారంకావు ప్రాంతంలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో 35 ఏళ్ల యువకుడిని పచ్చిక కోసే యంత్రంతో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘోరం జరిగిన కొద్ది సమయంలోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
భారత్‌తో తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం
Sports

భారత్‌తో తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం

భారీ అంచనాల మధ్య ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు తొలి వన్డేలోనే ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్‌లోని ఆప్టస్ మైదానంలో ఆదివారం వర్షం అంతరాయం నడుమ సాగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
రోహిత్ శర్మ అరుదైన ఘనత
Sports

రోహిత్ శర్మ అరుదైన ఘనత

భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయి నమోదైంది. టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐదో భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
లేలా ఫెర్నాండెజ్ జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం
Sports

లేలా ఫెర్నాండెజ్ జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం

కెనడాకు చెందిన యువ టెన్నిస్ స్టార్ లేలా ఫెర్నాండెజ్ అద్భుత ప్రదర్శనతో జపాన్ ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్ టెన్నిస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం ఒసాకాలో జరిగిన ఫైనల్స్‌లో ఫెర్నాండెజ్, పోలండ్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి మగ్డా లినెట్‌పై విజయం సాధించి, తన కెరీర్‌లో ఐదవ డబ్ల్యూటీఏ టైటిల్‌ను దక్కించుకుంది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
రోయింగ్‌లో మెరిసిన భారత్‌.. 10 పతకాలు సొంతం
Sports

రోయింగ్‌లో మెరిసిన భారత్‌.. 10 పతకాలు సొంతం

భారత రోయింగ్ క్రీడాకారులు 2025 ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. పారిస్ ఒలింపియన్ బల్‌రాజ్ పన్వర్ సారథ్యంలో భారత్ మొత్తం 10 పతకాలను సాధించింది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ప్రారంభం
Movies

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ప్రారంభం

రాజమౌళి తనయుడు కార్తికేయ తన 'షోయింగ్ బిజినెస్' బ్యానర్‌పై 'ప్రేమలు' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి విజయం సాధించారు. ఇప్పుడు 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్', 'ఆక్సిజన్' అనే రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
‘డ్యూడ్’ బాక్సాఫీస్ జోరు
Movies

‘డ్యూడ్’ బాక్సాఫీస్ జోరు

ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన ‘డ్యూడ్’ సినిమా కలెక్షన్ల జోరు, ఆడియన్స్ హుషారు, బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజు భారత్‌లో రూ. 9.75 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు రూ. 10 కోట్లు సాధించి, మొత్తం రూ. 19.75 కోట్ల దేశీయ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 45 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
కాంతార చాప్టర్ 1కు కలెక్షన్ల రికార్డు
Movies

కాంతార చాప్టర్ 1కు కలెక్షన్ల రికార్డు

అక్టోబర్ 2న విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు కాంతార ఎవ్వరు ఊహించని విధంగా ప్రేక్షకులను వెండి తెరపై మెప్పించి, బాక్స్ ఆఫిస్ కు కొత్త రికార్డులు సెట్ చేసింది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
హీరో ఆది ‘శంబాల’ విడుదల డేట్ ఫిక్స్
Movies

హీరో ఆది ‘శంబాల’ విడుదల డేట్ ఫిక్స్

యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025
అవార్డులు ఇస్తే చెత్తబుట్టలో వేస్తా.. విశాల్
Movies

అవార్డులు ఇస్తే చెత్తబుట్టలో వేస్తా.. విశాల్

కొంతకాలం విశాల్ కు అనారోగ్యం అంటూ, ఆ తర్వాత నిశ్చితార్థం అంటూ, అప్పుడప్పుడు సినిమాల స్టంట్లు కావడం అంటూ, ఏదో ఒక టాపిక్ పై వార్తల్లో నిరంతరం ఉంటారు విశాల్. ఇటీవల “యూవర్స్ ఫ్రాంక్లీ విశాల్” అనే పోడ్‌కాస్ట్‌లో అవార్డుల గురించి మాట్లాడుతూ, అవార్డులు కేవలం కమిటీ నిర్ణయాలపై ఆధారపడతాయని, అసలైన గుర్తింపు అభిమానుల ప్రేమ నుంచే వస్తుందని స్పష్టం చేశాడు.

మరింత చదవండి »
20 అక్టోబర్, 2025