ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం
జరిగిన ఘటనలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరాలని, అన్ని కేసులపై నిష్పాక్షికంగా, నిర్దిష్ట గడువులో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పౌరుల రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని ఎంపీ కోరారు.
